• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    వైస్సార్ జిల్లా- ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్లదుర్తి వద్ద ఆటో, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో.. లారీని క్రాస్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొని ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందినవారుగా గుర్తించారు.