• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల పంట

    హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖకు ఫ్యాన్సి నంబర్ల వేలం.. కాసుల వర్షం కురిపిస్తోంది. రంగారెడ్డి, మెడ్చల్, హైదరాబాద్‌లో గత నెల నంబర్ల వేలం ద్వారా రూ.38.48 కోట్ల ఆదాయం ఆర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 0009, 007, 9999, 0001 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 0009 నంబర్‌ను రూ.10.5 లక్షలకు ఆన్‌లైన్‌ వేలంలో గెలుపొందాడు. అలాగే 9999 నంబర్‌కు రూ.21 లక్షలు ధర పలికినట్లు చెప్పారు.