• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

    కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులకు, రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల విషయానికి వస్తే గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో చర్చలు జరిగాయి,