• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జీ20 దేశాధినేతలకు మోదీ స్వాగతం

    జీ20 సమ్మీట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలు ఢిల్లీలోని భారత్ మండపానికి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ మండపం వద్ద సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, కెనెడా ప్రధాని జస్టిన్ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండేజ్, బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తదితరులకు మోదీ హ్యాండ్ షేక్‌తో సదస్సుకు ఆహ్వానించారు. https://twitter.com/ANI/status/1700368282346529112/video/1