• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 13 మంది బందీలు మృతి: హమాస్

    ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు ఆ దేశ పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. వారిని విడిపించుకునే క్రమంలో ఇజ్రాయెల్ గాజాలో నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలను నిలిపేసింది. గాజాపై బీకర దాడులు చేస్తుంది. అయితే ఈ దాడుల్లో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు 13 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టింది.