• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే కుటుంబంలో 19 మంది మృతి

    ఇజ్రాయెల్ దాడిలో ఓ జర్నలిస్టు 19 మంది కుటుంబసభ్యులను కోల్పోయాడు. హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే గాజా శివార్లలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్‌మెంటుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ మీడియా సంస్థ చెందిన ఓ జర్నలిస్టు కుటుంబంలో 19 మంది శరణార్థ శిబిరంలో ప్రాణాలు కోల్పోయారు.

    మధ్యవర్తిత్వానికి సిద్ధమే: పుతిన్

    ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు, మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. పౌరులపై ఆయుధాలను ఉపయోగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. అమాయకుల మరణాలు ఆమోదయోగ్యం కాదని పుతిన్ వ్యాఖ్యానించారు.