• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్క మామిడి పండు రూ.200?

    వేసవికాలంలో మామిడిపండ్లు వచ్చేశాయి. ప్రస్తుతం రూ. 150 నుంచి 200లకు కిలో అమ్ముతున్నారు. ఒడిశా, మహారాష్ట్ర నుంచి పళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇందులో కొన్నింటికి కిలో రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అయితే, అల్ఫోన్సో లేదా హాపస్ అని పిలువబడే మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పిలుస్తుంటారు. వీటి ధర డజను రూ. 1500 నుంచి రూ.3000 వరకు పలుకుతోంది. ఈ లెక్కన తీసుకుంటే ఒక్కో మామిడి పండుకు రూ.200 పైగా ధర పలుకుతుంది. గోలంబర్ ప్రాంతంలో విక్రయిస్తున్న ఈ మామిడి పండ్లకు … Read more