• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీలియం ట్యాంక్‌ పేలి ఒకరు మృతి

    హీలియం ట్యాంక్‌ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. తిరుచ్చిలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మార్కెట్లో హీలియం బలూన్లు అమ్ముతుండగా ప్రమాదం జరిగింది. అయితే హీలియం బలూన్లు అమ్మిన వ్యక్తిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. అందువల్ల ఇది ప్రమాదమా, లేదా కావాలని చేసిందా అని పరిశీలిస్తున్నారు.