• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అడ్డుపడ్డారని కారు ఎక్కించాడు

    దిల్లీలో ముగ్గురు వ్యక్తులపైకి యువకుడు కారు ఎక్కించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్‌ 26న నగరానికి చెందిన నితిన్‌ మాన్‌ కారుకు అడ్డం వచ్చాడని వాహనదారుడితో వాగ్వాదానికి దిగాడు. అతడి తరఫున మాట్లాడేందుకు వచ్చిన వారితో గొడవపడ్డాడు. ఆవేశంలో కారును ముగ్గురుపైకి ఎక్కించి పరారయ్యాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నితిన్‌ను అరెస్ట్‌ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. #WATCH | Delhi: A car ran over people in Alipur area on Oct 26 following an argument … Read more