• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నారాయణకు మరోసారి నోటీసులు

    అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్ మీద ఉన్న నారాయణను విచారణకు హాజరు కావాల్సిందిగా వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్టోబర్ 4న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో నారా లోకేష్‌ను ఇటీవల ఏ14గా చేరుస్తూ సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.