• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గజ దొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది: జగన్

    ఎమ్మిగనూరులో నిర్వహించిన సభలో సీఎం జగన్.. ‘జగనన్న చేదోడు’ పథకం నిధులను విడుదల చేశారు. రజకులు, నాయిబ్రహ్మణ కులాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. ఏటా వారి అవసరాల నిమిత్తం ఆర్థిక సాయంగా ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. ఈసందర్భంగా సీఎం జగన్.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనకు ఇప్పటికీ తేడా చూడండి. ఇచ్చిన హామీలను నాలుగేళ్లలో నిలబెట్టుకున్నాం. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని లూటీ చేసింది. ఇప్పుడు ప్రతి పైసా ప్రజలకోసమే ఖర్చు పెడుతున్నాం అని … Read more

    ఎల్లుండి జగనన్న చేదోడు నిధులు రిలీజ్

    సీఎం జగన్ మరో సంక్షేమ పథకం ద్వారా నిధులు విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. అక్టోబర్ 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద నాయి బ్రహ్మాణులు, రజకులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. గత 3 ఏళ్ల నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈసారి నాలుగో విడతగా వారి ఖాతాల్లో జగన్ డబ్బులు జమచేయనున్నారు.