• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోరం.. 17మంది సజీవదహనం

    వరదలతో సర్వం కోల్పోయిన బాధితులను విధి వంచించింది. బస్సులో వేరే ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం బారిన పడి 17మంది సజీవదహనమయ్యారు. పాకిస్థాన్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ‘బస్సుకు వెనకాల మంటలు అంటుకున్నాయి. అప్పుడు బస్సులో 35మంది ఉన్నారు. భయంతో కొంతమంది దూకేశారు. 10మందికి గాయాలయ్యాయి. పునరావాస కేంద్రం నుంచి సొంత జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది’ అని పోలీసులు తెలిపారు. ఆగస్టులో కూడా పంజాబ్ రాష్ట్రంలో బస్సు దగ్ధమై 20మంది సజీవదహనం కావడం గమనార్హం. BREAKING ?? : At … Read more