• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళకు మత్తుమందు ఇచ్చి బంగారం చోరి

    మహిళకు మత్తుమందు ఇచ్చి కొందరు దుండగులు నగలు దోపిడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తలో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆమె వద్దకు వెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. దీంతో కూల్‌డ్రింక్ తాగి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు సదరు మహిళ మెడలోని బంగారాన్ని లాక్కెళ్లిపోయారు. అనంతరం బాధిత మహిళ భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.