మరో క్షిపణి పరీక్ష విజయవంతం
[VIDEO](url): భారత నౌకాదళం మీడియం రేంజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వైజాగ్లోని ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ పరీక్షను చేపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో, చిత్రాలను నావీ వర్గాలు విడుదల చేశాయి. MRSAM క్షిపణులకు యాంటీ షిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించాయి. డీఆర్డీవో, ఐఏఐ సంయుక్తంగా MRSAM క్షిపణిని అభివృద్ధి చేసినట్లు చెప్పాయి. ఆత్మనిర్భర్ భారత్కు ఈ క్షిపణి సాక్ష్యమని స్పష్టం చేశాయి. #IndianNavy successfully undertook MRSAM firing from #INSVisakhapatnam validating capability to engage … Read more