• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయి: నామా

    సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో రాజ్యసభ సభ్యుడు నామ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయి. భారతదేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని పార్లమెంట్‌లో రైతుల పక్షాన పోరాడాలి అని కేసీఆర్ నాకు ప్రతిసారి చేప్పేవారు. గతంలో అప్పులు ఆత్మహత్యలు జరిగేవి. పోరాడి సాధించుకున్న తరువాత తెలంగాణలో రైతన్నకు పెద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.