• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుపతిలో జంట హత్యల కలకలం

    తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నాందేడ్‌కు చెందిన యువరాజ్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున తన భార్య మనీషా, బామ్మర్ధి హర్షవర్ధన్‌ను యువరాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలతో వెళ్లి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోాయాడు.