• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శుభకార్యంపై రాజకీయాలు వద్దు: కేంద్రమంత్రి

    ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో 22 ప్రతిపక్ష పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. దీనిపై కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ‘ఇదొక చారిత్రాత్మక ఘట్టం. దీనికి బాయ్‌కాట్ అంటూ రాజకీయాలు చేయొద్దు. దీనిని సమస్యగా చేయడం దురదృష్టకరం. ఇకనైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ మహా శుభకార్యంలో పాలు పంచుకోవాలని ప్రతిపక్షాలను వేడుకుంటున్నా’ అని ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ప్రతిపక్ష కూటమిలో బీఆర్ఎస్ లేకపోవడం గమనార్హం. #WATCH | … Read more