• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • JEE Main 2024 నోటిఫికేషన్ విడుదల

    జేఈఈ మెయిన్స్-2024 పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. సెషన్ 1 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్‌లో రెండో విడత మెయిన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నెల 30 వరకు విద్యార్థుల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. సెషన్ 1 పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య తేదీల్లో జరుగుతాయని వెల్లడించింది. పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ నోటిఫికేషన్‌లో పేర్కొంది.