• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నాం: మోదీ

    2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ తరఫున అన్ని విధాల కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. 141 కోట్ల భారతీయులు ఒలింపిక్స్ క్రీడల కోసం ఉత్సాహంగా ఉన్నారని స్పష్టం చేశారు. 2029లో యూత్ ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఐఓసీ- జియో కన్వెన్షన్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటుతోందని గుర్తు చేశారు.