• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఢీకొన్న కార్లు, బస్సులు.. 32 మంది మృతి

    ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. అలెగ్జాండ్రియాలోని హైవేపై కార్లు, బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 32 మంది మృతిచెందారు మరో 63 మంది తీవ్రంగా గాయపడారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు ప్యాసింజర్‌ బస్సులు, 10 కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీంతో ఓ కారు నుంచి ఆయిల్‌ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనున్న మిగతా వాహనాలకు అంటుకున్నాయి. దీంతో కొందరు వాహనాల్లోనే సజీవదహనమైయ్యారు.