• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 21-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం – గ్యాస్ సిలిండర్ కు రూ. 200 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపిన కేంద్రం. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ – తెలంగాణలో విద్యా విధానాన్ని పూర్తిగా మారుస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ – SR నగర్లో పోలీస్ స్టేషన్ నుంచి దూకిన నిందితుడు – ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముకేష్ కుమార్ మీనా. దయానంద్ నుంచి బాధ్యతలు తీసుకున్న ముకేష్ – దేశంలో … Read more