• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం

    బిహార్‌- రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మంది మృతి చెందగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యకు నార్త్ ఈస్ట్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. … Read more