• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాయనిపై అభిమానుల నోట్ల వర్షం

    గుజరాత్‌లోని కచ్‌లో నిర్వహించిన సంగీత కచేరీలో ప్రముఖ జానపద గాయని ఊర్వశీ రాధాదియాపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. కచ్‌లో గోశాల ఏర్పాటు కోసం నిధులు సేకరించేందుకు ఈ కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన గాత్రంతో అభిమానులను అలరించారు. ఊర్వశీ పాటలకు ముగ్ధులైన అభిమానులు ఆమెపై నోట్ల వర్షం కురుపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://x.com/ANI/status/1702654868471820376?s=20