• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శబరిమలకు పోటెత్తిన భక్తులు

    కేరళలోని శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి, స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు పోటెత్తారు. రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. దర్శనం కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక నుంచి వేల మంది భక్తులు తరలివచ్చారు. రెండు నెలల పాటు కొనసాగే మణికంఠుడి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.