• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSPSC ఆఫీసులో ముగిసిన నిందితుల విచారణ

    తెలంగాణ: టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ల సిట్‌ విచారణ ముగిసింది. దర్యాప్తు అనంతరం నిందితులను సిట్‌ అధికారులు తమ కార్యాలయానికి తరలించారు. వారితో పాటు TSPSC ఆఫీసులోని ఒక సిస్టమ్‌ను తీసుకెళ్లారు. అంతకుముందు TSPSC ఆఫీసుకు నిందితులను తీసుకెళ్లిన సిట్‌ బృందం ప్రశ్నాపత్రాలను ఎలా లీక్‌ చేశారన్న కోణంలో ఆరా తీసింది. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి టెక్నికల్‌ అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.