• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రెండింగ్‌లో ‘దసరా’ సాంగ్స్

    న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘దసరా’ సినిమా సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇండియాలోని టాప్ 20 ట్రెండింగ్ సాంగ్స్‌లో ఈ మూవీ పాటలు చోటు దక్కించుకున్నాయి. ‘ధూమ్‌ధామ్ దోస్తాన్’, ‘చమ్కీల అంగీలేసి’, ‘ఓరి వారి’ పాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. రూ.65 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని మార్చి 30న విడుదల చేయనున్నారు.

    క్యూట్‌గా పాడిన అనుపమ పరమేశ్వరన్

    [VIDEO:](url) కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ క్యూట్‌ వాయిస్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ నిఖిల్ సిద్దార్థ ‘18 పేజెస్’లో ఈ భామ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాటని బ్యూటిఫుల్‌గా హమ్మింగ్ చేసింది. ‘నన్నయ రాసిన కావ్యమాగితే.. తిక్కన తీర్చెనుగా.. రాదమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడి పాడెనుగా’ అంటూ సుమధురంగా ఆలపించింది. దీంతో అక్కడున్న వారు చప్పట్ల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుపమ ఇలా గొంతును సవరించుకుంది. నిజంగానే చాలా బాగా పాడింది అంటూ … Read more