• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్య

    HYD: గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. మృతురాలు వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23)గా గుర్తించారు. హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె సూసైడ్‌ చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని తరలించే యత్నం చేయగా అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే ఆమె సూసైడ్‌ చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Massive protest after a 23 year … Read more