• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

    hyd: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఒకjరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరొకరి మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, బోట్ల సహాయంతో వెతుకుతున్నారు. సికింద్రాబాద్ కౌకూరి దర్గాలో గంధం పండుగ సందర్భంగా నాంపల్లి నుంచి ఆ ఇద్దరు యువకులు వచ్చారని పోలీసులు తెలిపారు.