• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

    ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాలు జరగకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ తమ్మినేని పలుమార్లు వారించినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్వీకర్ సస్పెండ్ చేశారు. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. వరుసగా నాల్గో రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం గమనార్హం.