• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ‘సీఎం అల్పాహారం’ ప్రారంభం

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు తీసుకువస్తున్న ‘సీఎం అల్పాహారం’ పథకం నేడు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒక స్కూల్‌ చొప్పున ఈ రోజు ప్రారంభించనున్నారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆయన స్థానంలో మంత్రి హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఉప్మా, కిచిడీ, పొంగల్, ఇడ్లీ, పూరీతో మెనూ సిద్ధం చేశారు.