• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కిక్కిరిసిన మైదానం…జరిగింది మ్యాచ్‌కాదు

    [VIDEO](url): పాకిస్థాన్‌లోని ఓ మైదానంలో జనాలు కిక్కిరిసిపోయారు. కానీ, అక్కడ క్రికెట్‌, పుట్‌బాల్ మ్యాచ్‌లాంటిది జరగలేదు. మరి ఎందుకు అంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్లు ఓ రాతపరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన వైరల్‌ అయ్యింది. 1600 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇటీవల రాతపరీక్ష నిర్వహించారు. ఐదేళ్లుగా భర్తీ చేయకపోవటంతో అభ్యర్థులు పోటెత్తారు. 30 వేల మంది రావటంతో మైదానంలో పరీక్ష పెట్టారు. More than 30,000 male and female candidates from all over Pakistan … Read more