• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దీపావళి వేడుకల్లో 24 మందికి గాయాలు

    తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగిప్పటికీ అక్కడక్కడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 24 మంది గాయపడ్డారు. కళ్లకు గాయాలతో సరోజినీ కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో 12 మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv