• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దీపావళి సంబరాల్లో 41 మందికి గాయాలు

    దీపావళి సంబరాల్లో పలువురి విషాదాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో టపాసుల కారణంగా గాయపడిన వారి సంఖ్య 41కి చేరింది. బాధితులంతా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 41 మందిలో 19 మందికి చికిత్స అందించి పంపించారు. మిగతా వారందరూ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి వైద్యులు కంటి ఆపరేషన్‌ పూర్తిచేశారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more

    దీపావళి వేడుకల్లో 24 మందికి గాయాలు

    తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగిప్పటికీ అక్కడక్కడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 24 మంది గాయపడ్డారు. కళ్లకు గాయాలతో సరోజినీ కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో 12 మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more