‘నేనింతే’ సినిమాలో హీరోయిన్గా నటించిన శియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. నిఖిల్ పాల్కేవాలాను సోమవారం శియా గౌతమ్ పెళ్లి చేసుకుంది. తరచూ సోషల్ మీడియాల్లో యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్లను పంచుకునే శియా గౌతమ్ పెళ్లి ఫొటోలు షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. వీరి వివాహానికి నటి ప్రియమణి దంపతులు హాజరయ్యారు. వేదం, సంజూ సినిమాలలో నటించి శియా గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినా, అవకాశాలు లేకపోవడంతో కెరీర్ను కొనసాగించలేక పోయింది.
-
Courtesy Instagram:aditigautham
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్