• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు కార్గిల్ విజయ్ దివాస్.. అమరులకు వందనం

    కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా రక్షణ దళాల చీఫ్ లు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర వీరులకు నివాళులు అర్పిస్తూ వైమానిక దళం హెలీకాప్టర్లతో విన్యాసాలు చేసింది. 1999లో కార్గిల్- ద్రాస్ ప్రాంతాన్ని పాక్ ఉగ్రమూకలు అక్రమించుకోగా.. వారిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో అనేక మంది భారత జవానులు … Read more