• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బేబీ’ కాంబో మళ్లీ రిపీట్‌

    ‘బేబీ’ సినిమా కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతుంది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య. వీరిద్దరు కలిసి మరో సినిమాలో కనిపింబోతున్నారు. ఈ మేరకు చిత్రీకరణ ప్రారంభమైందని తెలుపుతూ మేకర్స్ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.. అందులో ఏడుస్తూ ఉన్న వైష్ణవిని ఆనంద్‌ ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు. ఇది కూడా ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

    ‘ఛాంపియన్‌తో అల్ఫాహారం.. మర్చిపోలేను’

    టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశాడు. ఈ మేరకు కొన్ని ఫొటోలను రాహుల్ ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. వీరితో పాటు యంగ్ హీర్ ఆనంద్ దేవరకొండ ఉన్నాడు. ‘‘నాకు తెలిసిన వారెవరైనా లేదా ట్విటర్‌లో నన్ను అనుసరించే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఛాంపియన్‌తో ఈ అల్ఫాహారం ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా, ఏసియన్ గేమ్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు.

    తొలిప్రేమ ఎన్నటికీ సజీవమే; ‘బేబీ’ టీజర్ అవుట్

    ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్ర టీజర్‌ను మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఎంతో హృద్యంగా సాగింది. టీజర్ చూస్తుంటూ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. తొలి ప్రేమ జ్ణాపకాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘‘మొదటిప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’’ అనే అక్షరాలతో ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ చిత్రానికి సాయిరాజేష్ నీలం దర్శకత్వం చేపట్టారు.