• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యపానంపై బొత్స కీలక వ్యాఖ్యలు

    AP: వైకాపా పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మొదటి దశగా 12రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ‘నవరత్నాల్లో భాగంగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం. మద్యం ధరలు పెంచితే ప్రతిపక్షాలకు ఉలుకెందుకు? డబ్బు మదంతో ఉన్న వాళ్లే మద్యం జోలికి వెళ్తారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుంది. నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలియకుండా మాట్లాడుతున్నారు’ అని అన్నారు.