• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రానికి గుదిబండలా కాళేశ్వరం: భట్టీ

    TG: సీఎం కేసీఆర్‌ చేసిన రీడిజైనింగ్‌ వల్లే కాళేశ్వరం నష్టదాయకంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారిందన్నారు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోయిందని విమర్శించారు. డిజైన్లు తానే రూపొందించానన్న కేసీఆర్‌ ఇప్పుడెందుకు మాట్లాడరని భట్టి ప్రశ్నించారు. గతేడాది వరదల్లో పంపుహౌసులు మునిగి భారీగా నష్టం వాటిల్లిందని ఆయన విమర్శించారు. రూ.30వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఎలా ఖర్చు చేశారని భట్టి నిలదీశారు.