• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 700ఏళ్ల తర్వాత మాతృ భూమికి కాకతీయుల వారసుడు

    కాకతీయుల పూర్వవైభవాన్ని చాటిచెబుతూ కాకతీయ సప్తాహం ఉత్సవాలు వరంగల్ లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేటి నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కాకతీయ వైభవ సప్తాహంలో కాకతీయుల అలనాటి విశిష్టత, గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా పలు కార్యక్రమాలను రూపొందించింది. ఈ ఉత్సవాలకు ఛత్తీస్ గఢ్-బస్తర్‌లో కాకతీయుల వారసుడైన కమల్‌చంద్ర భంజ్ దేవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సందర్భంగా అసలు నిజంగా కాకతీయుల వారసులు ఇప్పటికీ ఉన్నారా? ప్రతాప రుద్రుడి తర్వాత కాకతీయులు ఎటు … Read more