• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్‌

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు నేడు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యప్రదేశ్‌లో ఎస్టీ రిజర్వుడు సీట్లు 47, ఎస్సీ రిజర్వుడు 35 ఉన్నాయి. ఛతీస్‌గఢ్‌లో ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది.

    ఆ రాష్ట్రల్లో రేపు తొలి విడత పోలింగ్

    ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. రేపు మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో పోలింగ్‌ జరుగనుంది. మిజోరంలో 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి నిన్న సాయంత్రంతో తెరపడింది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.