• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

    తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.