• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ ప్రచారకురాలిగా మాజీ బీజేపీ నేత

    బీజేపీ టికెట్ ఆశించిన సాధ్వి అనాది సరస్వతికి ఆ పార్టీ షాకిచ్చింది. చివరి నిమిషంలో రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ ఉత్తర నియోజకవర్గం టికెట్ ఇతరులకు కేటాయించారు. దీంతో ఆమె తీవ్ర నిరాసకు గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన సరస్వతికి రాష్ట్ర ప్రచారకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పార్టీ ఆదేశానుసారం ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.