• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాధితుడి కాళ్లు కడిగిన సీఎం

    మధ్యప్రదేశ్‌లో దళితుడిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. దీంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బాధితుడు దష్‌మత్‌ రావత్‌ను కలిసిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అతడి కాళ్లు కడిగారు. బాధిత దళితుడికి శాలువ కప్పి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అంతేగా దష్‌మత్‌తో కలిసి సీఎం మెుక్కను నాటారు. మరోవైపు నిందితుడ్ని నిన్ననే అరెస్టు చేసిన పోలీసులు అక్రమ కట్టడం పేరుతో అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. #WATCH | … Read more