• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధరణి కంటే మెరుగైన వ్యవస్థను తెస్తాం: రేవంత్

    ధరణి పోర్టల్‌ కంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరూపించాలని సవాల్ చేశారు. అలాస్తే తాను నామినేషన్‌ వేయనన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ అని తెలిపారు. అలంపూర్‌‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు రేవంత్ విజ్ఞప్తి చేశారు.