• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహాత్మునికి సీఎం జగన్ నివాళి

    గాంధీ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మహాత్మునికి నివాళులర్పించారు. రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం అని చెప్పారు. గ్రామ/వార్డు, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామన్నారు. మునుముందు కూడా గాంధీ చూపిన మార్గంలోనే నడుస్తాం అని పేర్కొన్నారు. మహాత్ముడి ఆశయాల సాధనగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.

    ప్రధాని మోదీ ఘన నివాళి

    గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. యావత్ ప్రపంచంపై బాపూజి చెరగని ముద్ర వేశారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన కలల్ని నిజం చేసుకుందాం. ఐకమత్యాన్ని, సామరస్యతను చాటుకుందాం అంటూ సందేశం ఇచ్చారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు గాంధీజికి నివాళులు అర్పించారు.