• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలు ప్రమాదంపై హైలెవల్ కమిటీ

    ఒడిశా- రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశించింది. ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా.. మరో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరం.. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. విచారణ తర్వాతే ప్రమాదానికి కారణాలు చెప్పగలం’ అని పేర్కొన్నారు. #WATCH | Railways … Read more