• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

    ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు.

    ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు బాల త్రిపురసుందరీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. కాసేపట్లో దర్శనాలు ఆరంభం కానున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భారీగా తరలి వస్తుండటంతో కొండపైకి ప్రైవేటు వాహనాలను అధికారులు నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.