• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైల్‌స్టోన్స్ కోసం క్రికెట్ ఆడను: కోహ్లీ

    [VIDEO:](url) మైల్ స్టోన్స్ కోసం క్రికెట్ ఆడనని విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా పరుగులు చేయడమే తన ధ్యేయమని, ఈ క్రమంలోనే అధికంగా పరుగులు రాబడతానని విరాట్ చెప్పాడు. దాదాపు మూడేళ్ల అనంతరం కోహ్లీ టెస్టు సెంచరీ చేశాడు. దీనిపై కోచ్ రాహుల్ ద్రావిడ్ అడగ్గా.. కోహ్లీ ఈ విధంగా బదులిచ్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు పాత్ర పోషించని క్రమంలో ఎక్కువగా మథన పడుతానని విరాట్ చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిగత రికార్డుల గురించి పెద్దగా దృష్టి … Read more

    సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ

    [VIDEO:](url)ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 243 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో సెంచరీ(100) బాదాడు. టెస్టు కేరీర్‌లో కోహ్లీకిది 28వ సెంచరీ.2019లో నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో చివరిసారిగా సెంచరీ(136)చేశాడు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సెంచరీ చేశాడు కోహ్లీ భాయ్. ప్రస్తుతం టీమిండియా స్కోరు 400/5. కోహ్లీ , అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. The Man. The Celebration. Take a bow, @imVkohli ??#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9 — BCCI (@BCCI) … Read more

    ప్రధానుల చేతుల మీదుగా కెప్టెన్లకు క్యాప్

    [VIDEO:](url) భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు సందర్భంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లు తమ దేశ ప్రధాని చేతుల మీదుగా క్యాప్(టోపీ)లను అందుకున్నారు. ఆసీస్ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్యాప్‌ని అందజేయగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా క్యాప్‌ని రోహిత్ శర్మ అందుకున్నాడు. అనంతరం నలుగురు కలిసి చేతులు జోడించి పైకెత్తారు. ఇండోఆస్ట్రేలియన్ బంధం ముడిపడి 75వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు ఈ మ్యాచ్‌కు అతిథులుగా హాజరయ్యారు. … Read more

    ముంబై గల్లీల్లో నం.1 క్రికెటర్ బ్యాటింగ్

    [VIDEO:](url) టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ముంబై గల్లీల్లో క్రికెట్ ఆడాడు. బ్యాట్ పట్టి స్కూప్ షాట్ ఆడాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక అయినప్పటికీ సూర్య తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో రెండు, మూడు టెస్టుల్లో సూర్యని తప్పించారు. అయితే, సూర్య ఏకాగ్రత ఇప్పుడు పూర్తిగా వన్డే సిరీస్‌పైనే ఉంది. ఈ నెలలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. … Read more

    INDvsAUS: రక్తం కారుతున్నా బౌలింగ్‌ ఆపలేదు

    [VIDEO](url):బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిబద్ధతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాచ్‌ మధ్యలో తన వేలికి గాయమై రక్తం కారుతున్న దానిని తుడుచుకుంటూ బౌలింగ్‌ వేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. pic.twitter.com/NUjDml3OpN — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) March 2, 2023

    నా మొహం కాదు.. రీప్లే చూపించు: రోహిత్

    డీఆర్ఎస్ కోరిన తర్వాత రీప్లే చూపించకుండా తమను కవర్ చేయడంపై కెప్టెన్ రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. ఆసీస్‌తో టెస్టు సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆసీస్ బ్యాటర్ పీటర్ హ్యాండ్‌స్కాంబ్ ఎల్‌బీడబ్ల్యూపై రోహిత్ సమీక్ష కోరాడు. అయితే, స్క్రీన్‌పై రీప్లే కాకుండా, తన మొఖాన్ని చూపించడంపై రోహిత్ స్పందిస్తూ.. ‘నా మొహం కాదు భయ్యా.. రీప్లే చూపించు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో పక్కనున్న సూర్య, అశ్విన్ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. https://twitter.com/FabulasGuy/status/1624315250748325888?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624315250748325888%7Ctwgr%5Ef8a923a3b2df68d7ceb8b5acdff8ab30aee6fed0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-34020137012780128073.ampproject.net%2F2301261900000%2Fframe.html

    జడేజా వేలికి ఏం రాసుకున్నాడు?

    [VIDEO](url):బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జడేజాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ ప్రారంభానికి ముందు జడేజా సిరాజ్‌ దగ్గరకు వెళ్లాడు. అతడి దగ్గరనుంచి ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్ చేసే వేలికి రాసుకున్నాడు. అయితే జడేజా వేలికి ఏం రాసుకున్నాడనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖైల్‌ వాన్, ఆసిస్ … Read more

    హలో హైదరాబాద్ అంటూ BCCI స్పెషల్ వీడియో

    ఇండియా, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ‘హలో హైదరాబాద్’ అంటూ ఓ స్పెషల్ [వీడియోను](url) ట్వీట్ చేసింది. ఆ వీడియోలో భారత ఆటగాళ్లు నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు చేసిన జర్నీని చూపించింది. కాగా మరోకొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. Nagpur ✅ Hello Hyderabad! ?#TeamIndia | #INDvAUS pic.twitter.com/gIey9Ncqm8 — BCCI (@BCCI) September 25, 2022

    T20WC: భారత్ Vs ఆస్ట్రేలియా.. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లు గుర్తున్నాయా..!

    కంగారూల గడ్డపై తొలిసారి జరుగుతున్న T20 ప్రపంచకప్ సమరమిది. ఏడు సార్లు ఏడు వేదికల్లో ఈ మెగాటోర్నీ జరిగింది. ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై తప్పకుండా ట్రోఫీ నిలబెట్టుకునేందుకు పోటీపడుతుంది. ఇండియా కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. అయితే, ఈ రెండు జట్లు పొట్టి ఫార్మాట్లో ఐదు సార్లు తలబడ్డాయి. ఇందులో మన భారత్‌దే పైచేయి. మూడు విజయాలు టీమిండియా సాధిస్తే.. రెండు సార్లు కంగారూ జట్టు గెలిచింది. 2007లో తప్ప ఈ రెండు జట్లు గ్రూప్ దశలోనే గెలుపు … Read more