52 ఏళ్ల అంధ కూలీకి గ్రూప్ 2 జాబ్
సకల సౌకర్యాలు ఉన్నా సరిగ్గా చదువడానికి ఇబ్బంది పడతారు కొందరు. కానీ కళ్లు లేేకున్నా, డబ్బు లేకున్నా, సమయం సరిపోకున్నా కష్టపడి చదివి గ్రూప్ 2 పరీక్ష పాసయ్యాడు ఓ అంధుడు. కూలీ పని చేసుకునే రవిచంద్రన్ 52 ఏళ్ల వయసులో తమిళనాడు గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు. తంజావూరు జిల్లా అళివైకల్కు చెందిన రవిచంద్రన్, 1990లో బీఎస్సీ పాసయ్యారు. ప్రస్తుతం కుటుంబ పోషణకు కూలీ పనిచేస్తున్నాడు. పనికి వెళ్లిన చోటనే సమయం దొరికినప్పుడల్లా చదివేవాడు. మే 21న జరిగిన TNPSC గ్రూప్ … Read more