• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీని అమ్మేద్దామని చూస్తున్నారు: కన్నా

    ఏపీని కేసీఆర్‌కు జగన్ అమ్మేద్దామకుంన్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ ప్రజల్ని మోసం చేసి గెలిచారని ఆరోపించారు. ప్రజలు మోసాన్ని గమనించారనే ఓటర్ల జాబితాలో మార్పులు చేసి గెలవాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీ ఆస్తులు పోగొట్టారని చెప్పారు.. ఈ సారి రాష్ట్రాన్ని కేసీఆర్‌కు అమ్మేద్దామని చూస్తున్నారని కన్నా విమర్శించారు.